ప్రజలు ఇళ్లలో ఉంటే చాలు: సుభాష్ చంద్రబోస్
ABN , First Publish Date - 2020-04-01T19:01:51+05:30 IST
కరోనా వైరస్ నియంత్రణపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్
రాజమండ్రి: కరోనా వైరస్ నియంత్రణపై డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ బుధవారం సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆకలితో ఎవరూ ఆలమటించకూడదని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. కరోనా నివారణకు ప్రజలు ఇళ్లలో ఉంటే చాలని.. మిగిలినవి ప్రభుత్వం చూసుకుంటుందని సుభాష్ చంద్రబోస్ అన్నారు.