95వ రోజుకి చేరిన రాజధాని రైతుల ఆందోళనలు
ABN , First Publish Date - 2020-03-21T13:37:11+05:30 IST
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు 95వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి.
అమరావతి: రాజధాని రైతుల ఆందోళనలు 95వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 95వ రోజు రిలే దీక్షలు కొనసాగనున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు,14వ మైలులో రైతుల ధర్నాలు యథావిధిగా జరుగుతున్నాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.