నంద్యాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం..
ABN , First Publish Date - 2020-12-25T15:11:25+05:30 IST
కర్నూలు: నంద్యాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సృష్టించిన బీభత్సం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
కర్నూలు: నంద్యాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సృష్టించిన బీభత్సం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మార్నింగ్ స్టార్ అనే ప్రైవేటు బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.