ప్రకాశం జిల్లాలో దొంగల హల్చల్
ABN , First Publish Date - 2020-09-01T16:07:54+05:30 IST
ప్రకాశం జిల్లాలోని మార్టూరు విద్యాధరపురంలో దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండుగులు 3 సవర్ల బంగారం, రూ.35 వేల నగదును అపహరించారు.

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని మార్టూరు విద్యాధరపురంలో దొంగలు హల్చల్ చేశారు. ఓ ఇంట్లోకి చొరబడ్డ దుండుగులు 3 సవర్ల బంగారం, రూ.35 వేల నగదును అపహరించారు. మరో మూడు ఇళ్లలోనూ దొంగతనం చేసేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.