ఏయూ విద్యార్థి దీక్షను భగ్నం చేసిన పోలీసులు
ABN , First Publish Date - 2020-08-12T14:52:46+05:30 IST
విశాఖ: ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేటు ఎదుట ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే.

విశాఖ: ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేటు ఎదుట ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. కాగా గత అర్ధరాత్రి మహేష్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో మహేష్ను పోలీసులు కేజీహెచ్కి తరలించారు.