అనంతపురంలో పోలీసు జీపు బోల్తా

ABN , First Publish Date - 2020-04-26T13:09:21+05:30 IST

అనంతపురంలో పోలీసు జీపు బోల్తా

అనంతపురంలో పోలీసు జీపు బోల్తా

అనంతపురం: జిల్లాలోని తలుపుల మండలం మైరాడ సమీపంలో పోలీసు జీపు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోల్తా ప్రమాదంలో  ఎస్సై రఫీ,  కానిస్టేబుళ్ళు భాస్కర్, నాగూర్, అనిల్, డ్రైవర్ మున్వర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-04-26T13:09:21+05:30 IST