అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-03-18T14:16:33+05:30 IST
అనంతపురం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అనంతపురం: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆవులతిప్పయ పల్లె గ్రామ సమీపంలో రాజశేఖర్(38) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు విచారణ నిర్వహిస్తున్నారు.