దయచేసి వినండి.. తరువాత కలుద్దామండి
ABN , First Publish Date - 2020-04-01T08:17:38+05:30 IST
కరోనా మహమ్మారిపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఎవరికివారు భౌతిక దూరం పాటిస్తున్నారు. అందులో భాగంగా వైరస్ వ్యాపించకుండా...

గుంటూరు : కరోనా మహమ్మారిపై ప్రజల్లో చైతన్యం పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో ఎవరికివారు భౌతిక దూరం పాటిస్తున్నారు. అందులో భాగంగా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా రెంటచింతల కన్యకాపరమేశ్వరి గుడి ప్రాంతంలోని ఇళ్ల ముందు గేట్కు ‘‘దయచేసి వినండి.. తరువాత కలుద్దామండి..’’ అని రాసిన పోస్టర్లు అంటించారు. - రెంటచింతల