చొరబాట్లపై మోదీ క్షమాపణ చెప్పాలి: సాకే
ABN , First Publish Date - 2020-06-26T08:13:28+05:30 IST
వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగంలోకి జరిగిన చైనా చొరబాట్లపై ప్రధాని మోదీ దేశ ..
![చొరబాట్లపై మోదీ క్షమాపణ చెప్పాలి: సాకే](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విజయవాడ, జూన్ 25(ఆంధ్రజ్యోతి): వాస్తవాధీన రేఖ వెంబడి భారత భూభాగంలోకి జరిగిన చైనా చొరబాట్లపై ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించారు.