పవన్ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారు: అవంతి
ABN , First Publish Date - 2020-12-30T08:50:42+05:30 IST
పవన్ కల్యాణ్ సంస్కారం మరిచిపోయి.. మంత్రి నానిని నోటికి వచ్చినట్లు మాట్లాడారని, అది సమంజసం కాదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.
![పవన్ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారు: అవంతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పవన్ కల్యాణ్ సంస్కారం మరిచిపోయి.. మంత్రి నానిని నోటికి వచ్చినట్లు మాట్లాడారని, అది సమంజసం కాదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.