పవన్‌ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారు: అవంతి

ABN , First Publish Date - 2020-12-30T08:50:42+05:30 IST

పవన్‌ కల్యాణ్‌ సంస్కారం మరిచిపోయి.. మంత్రి నానిని నోటికి వచ్చినట్లు మాట్లాడారని, అది సమంజసం కాదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

పవన్‌ సంస్కారం మరిచి మాట్లాడుతున్నారు: అవంతి

విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పవన్‌ కల్యాణ్‌ సంస్కారం మరిచిపోయి.. మంత్రి నానిని నోటికి వచ్చినట్లు మాట్లాడారని, అది సమంజసం కాదని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

Updated Date - 2020-12-30T08:50:42+05:30 IST