వారికి ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్
ABN , First Publish Date - 2020-05-26T16:34:54+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గినా..
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గినా ఉపవాస దీక్షలు చేస్తున్న ప్రతి ఒక్కరికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ‘ధర్మపరిరక్షణ కోసం.. దీక్ష కోసం’ ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.