నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారంపై 10న సుప్రీంకోర్టు విచారణ
ABN , First Publish Date - 2020-06-07T02:47:35+05:30 IST
నిమ్మగడ్డ రమేష్కుమార్ తొలగింపు వ్యవహారంపై ఈ నెల 10న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. బాబ్డే నేతృత్వంలోని..
న్యూఢిల్లీ: నిమ్మగడ్డ రమేష్కుమార్ తొలగింపు వ్యవహారంపై ఈ నెల 10న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. రమేష్కుమార్ను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.