విశాఖ జిల్లాలో నేడు నీట్ ఎగ్జామ్

ABN , First Publish Date - 2020-09-13T13:28:53+05:30 IST

విశాఖ జిల్లాలో ఆదివారం నీట్ ఎగ్జామ్ జరగనుంది.

విశాఖ జిల్లాలో నేడు నీట్ ఎగ్జామ్

విశాఖ జిల్లాలో ఆదివారం నీట్ ఎగ్జామ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో ఆరు వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11:40 గంటల నుంచి 1:30 నిమిషాల వరకు లోపలికి అనుమతిస్తారు. మధ్యాహ్నం  2  గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.

Updated Date - 2020-09-13T13:28:53+05:30 IST