విశాఖ జిల్లాలో నేడు నీట్ ఎగ్జామ్
ABN , First Publish Date - 2020-09-13T13:28:53+05:30 IST
విశాఖ జిల్లాలో ఆదివారం నీట్ ఎగ్జామ్ జరగనుంది.
![విశాఖ జిల్లాలో నేడు నీట్ ఎగ్జామ్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020091307540593/09132020075721n46.jpg)
విశాఖ జిల్లాలో ఆదివారం నీట్ ఎగ్జామ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో ఆరు వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11:40 గంటల నుంచి 1:30 నిమిషాల వరకు లోపలికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది.