4,400 మద్యం కేసులు నమోదైయ్యాయి: డిప్యూటీ సీఎం

ABN , First Publish Date - 2020-04-29T02:51:44+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా 4,400 మద్యం కేసులు నమోదైయ్యాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.

4,400 మద్యం కేసులు నమోదైయ్యాయి: డిప్యూటీ సీఎం

చిత్తూరు: రాష్ట్రవ్యాప్తంగా 4,400 మద్యం కేసులు నమోదైయ్యాయని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. 70శాతానికి పైగా మద్యం కేసుల్లో టీడీపీవారే ఉన్నారని ఆరోపించారు. టీడీపీ వాళ్లు పాయిజన్‌తో కూడిన కల్తీ మద్యాన్ని తయారుచేస్తున్నారని చెప్పారు. కరోనా వ్యాప్తికి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2020-04-29T02:51:44+05:30 IST