lIVE..: అచ్చెన్నాయుడు ఇంటికి చేరుకున్న నారా లోకేష్
ABN , First Publish Date - 2020-06-26T19:19:58+05:30 IST
శ్రీకాకుళం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అచ్చెన్నాయడు ఇంటికి చేరుకున్నారు.
![lIVE..: అచ్చెన్నాయుడు ఇంటికి చేరుకున్న నారా లోకేష్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020062601480945/06262020134941n41.jpg)
శ్రీకాకుళం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అచ్చెన్నాయడు ఇంటికి చేరుకున్నారు. పార్టీ సీనియర్లతో మాట్లాడి అచ్చెన్నాయుడు అరెస్ట్ తీరును అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడు సతీమణి మాధవి, ఆయన కుమారులను పరామర్శించారు. అంతకుముందు కోటబొమ్మాలి మండలం నిమ్మాడకు వెళ్లి ఎర్రన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి లోకేష్ నివాళి అర్పించారు.