-
-
Home » Andhra Pradesh » Municipal teachers concern
-
బోధనేతర భారాన్ని తీసివేయాలి
ABN , First Publish Date - 2020-12-15T09:49:22+05:30 IST
‘‘మున్సిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై బోధనేతర విధుల భారం అధికంగా ఉంటోంది.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఉపాధ్యాయుల ఆందోళన
అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘‘మున్సిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై బోధనేతర విధుల భారం అధికంగా ఉంటోంది. దానిని తట్టుకోలేక వారు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. దీనిని నివారించాలి’’ అన్న ప్రధాన డిమాండ్తో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు సోమవారం నిరసనలు చేపట్టారు.