కోవాగ్జిన్ వలంటీర్లుగా ఎమ్మెల్యే గద్దె దంపతులు
ABN , First Publish Date - 2020-12-10T08:52:09+05:30 IST
కరోనా వైర్సను కట్టడి చేసేందుకు భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కోవాగ్జిన్ టీకా ట్రయల్ రన్కు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు,
![కోవాగ్జిన్ వలంటీర్లుగా ఎమ్మెల్యే గద్దె దంపతులు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కరోనా వైర్సను కట్టడి చేసేందుకు భారత్ బయోటెక్ సంస్థ రూపొందిస్తున్న కోవాగ్జిన్ టీకా ట్రయల్ రన్కు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, ఆయన సతీమణి అనూరాధ వలంటీర్లుగా మారారు.
తొలి ట్రయల్లో భాగంగా ఈ నెల 7న ఎమ్మెల్యే దంపతులకు మొదటి డోసు టీకా ఇచ్చారు. అప్పటినుంచి వారు బయోటెక్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.