నంద్యాలలో వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన

ABN , First Publish Date - 2020-10-05T04:05:10+05:30 IST

నంద్యాలలో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందారు. కాలికి శస్త్రచికిత్స కోసం నాగరాజు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో..

నంద్యాలలో వ్యక్తి మృతి.. బంధువుల ఆందోళన

కర్నూలు: నంద్యాలలో నాగరాజు అనే వ్యక్తి మృతి చెందారు. కాలికి శస్త్రచికిత్స కోసం నాగరాజు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. నాగరాజు ఆకస్మాత్తుగా మరణించడంతో బంధువులు ఆందోళనకు దిగారు.   వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడంటూ ఆరోపించారు. అయితే నాగరాజు గుండె సమస్యతోనే చనిపోయాడని వైద్యులు అంటున్నారు. ఆస్పత్రి యాజమాన్యంపై బాధిత బంధువులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-10-05T04:05:10+05:30 IST