ఇంద్రకీలాద్రిపై ముగిసిన మహా రుద్ర యాగం

ABN , First Publish Date - 2020-09-24T20:26:44+05:30 IST

విజయవాడ: పూర్ణాహుతి కార్యక్రమంతో ఇంద్రకీలాద్రిపై మహారుద్ర యాగం ముగిసింది.

ఇంద్రకీలాద్రిపై ముగిసిన మహా రుద్ర యాగం

విజయవాడ: పూర్ణాహుతి కార్యక్రమంతో ఇంద్రకీలాద్రిపై మహారుద్ర యాగం ముగిసింది. కరోనా నివారణ కావాలని, ప్రజల్లో శాంతి కలగాలని కోరుతూ గత ఐదు రోజుల నుంచి ఇంద్రకీలాద్రిపై యాగం నిర్వహిస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమంలో స్థానచార్యలు రుత్వికులు, వేద పండితులు పాల్గొన్నారు.


Updated Date - 2020-09-24T20:26:44+05:30 IST