ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంపై విచారణ వాయిదా
ABN , First Publish Date - 2020-06-04T17:43:46+05:30 IST
అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కంపెనీ అత్యవసర పనుల కోసం..
![ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంపై విచారణ వాయిదా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కంపెనీ అత్యవసర పనుల కోసం 30 మందిని అనుమతించాలని ఎల్జీ పాలిమర్స్ కోర్టును ఆశ్రయించింది. కాగా.. పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి వేరే బెంచ్ను ఏర్పాటు చేస్తారంటూ ధర్మాసనం కేసు విచారణను వాయిదా వేసింది.