శ్రీశైలంలో చిరుత పులుల సంచారం
ABN , First Publish Date - 2020-04-26T14:30:40+05:30 IST
శ్రీశైలంలో చిరుత పులుల సంచారం

కర్నూలు: శ్రీశైలంలోని సాక్షిగణపతి, హటకేశ్వరం రహదారిలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. రెండు చిరుతలను రోడ్డుపై తిరుగుతుండగా అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గమనించి దేవస్థానానికి తెలియజేసింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు మైక్లలో చెప్తూ స్థానికులను హెచ్చిరిస్తున్నారు.