శ్రీశైలంలో చిరుత పులుల సంచారం

ABN , First Publish Date - 2020-04-26T14:30:40+05:30 IST

శ్రీశైలంలో చిరుత పులుల సంచారం

శ్రీశైలంలో చిరుత పులుల సంచారం

కర్నూలు: శ్రీశైలంలోని  సాక్షిగణపతి, హటకేశ్వరం రహదారిలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది.  రెండు చిరుతలను రోడ్డుపై తిరుగుతుండగా అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గమనించి దేవస్థానానికి తెలియజేసింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు మైక్‌లలో చెప్తూ  స్థానికులను హెచ్చిరిస్తున్నారు. 

Updated Date - 2020-04-26T14:30:40+05:30 IST