3న రాష్ట్రంలోని కోర్టులకు సెలవు
ABN , First Publish Date - 2020-08-01T09:53:15+05:30 IST
3న రాష్ట్రంలోని కోర్టులకు సెలవు
![3న రాష్ట్రంలోని కోర్టులకు సెలవు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని రాష్ట్ర హైకోర్టుతో పాటు దాని పరిధిలో వున్న దిగువ కోర్టులన్నింటికీ ఈ నెల 3వ తేదీన సెలవు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బీఎస్ భానుమతి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.