ఐనవోలులో లేఅవుట్లు.. ఆందోళనలో రాజధాని ప్రాంత రైతులు
ABN , First Publish Date - 2020-04-07T19:06:54+05:30 IST
అమరావతి: పేదలకు సెంటు భూమి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా.. ఐనవోలులో ప్రభుత్వ పెద్దలు లేఅవుట్లు వేయిస్తున్నారు.
అమరావతి: పేదలకు సెంటు భూమి ఇచ్చే కార్యక్రమంలో భాగంగా.. ఐనవోలులో ప్రభుత్వ పెద్దలు లేఅవుట్లు వేయిస్తున్నారు. దీంతో రాజధాని ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం లెక్క చేయకుండా లే అవుట్లు వేయిస్తున్నారని రాజధాని జేఏసీ ఆరోపిస్తోంది.