శ్రీశైలంలో కూష్మాండ దుర్గమ్మ

ABN , First Publish Date - 2020-10-21T08:58:27+05:30 IST

శ్రీశైలంలో కూష్మాండ దుర్గమ్మ

శ్రీశైలంలో కూష్మాండ దుర్గమ్మ

కైలాస వాహనంపై ఆది దంపతులు


కర్నూలు (కల్చరల్‌), అక్టోబరు 20: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు మంగళవారం శ్రీశైల భ్రమరాంబ కూ ష్మాండ దుర్గమ్మగా దర్శనమిచ్చారు. నవదుర్గలలో చతుర్థ రూపమైన ఈ అమ్మవారికి ఎనిమిది భుజాలుంటాయి. అం దుకే అష్టభుజాదేవి అని పిలుస్తారు.  వాహన సేవల్లో భా గంగా మంగళవారం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి,  కైలాస వాహన సేవ జరిపారు.  

Updated Date - 2020-10-21T08:58:27+05:30 IST