కర్నూలులో మహిళపై గొడ్డలితో దాడి

ABN , First Publish Date - 2020-09-03T15:41:30+05:30 IST

శ్రీశైలం మండలం సుండిపెంట ఫిల్టర్ హౌస్ సమీపంలో స్రవంతి అనే మహిళపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు.

కర్నూలులో మహిళపై గొడ్డలితో దాడి

కర్నూలు: శ్రీశైలం మండలం సుండిపెంట ఫిల్టర్ హౌస్ సమీపంలో స్రవంతి అనే మహిళపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. దీంతో మహిళ తీవ్రంగా గాయపడింది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన మహిళను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-09-03T15:41:30+05:30 IST