కరోనా సమయంలో పరిశ్రమలు ఇబ్బందులు పడ్డాయి: అవంతి
ABN , First Publish Date - 2020-05-28T23:07:43+05:30 IST
కరోనా సమయంలో పరిశ్రమలు ఇబ్బందులు పడ్డాయని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1100 కోట్లు కేటాయించామని, కొత్తగా వచ్చే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు
విశాఖ: కరోనా సమయంలో పరిశ్రమలు ఇబ్బందులు పడ్డాయని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.1100 కోట్లు కేటాయించామని, కొత్తగా వచ్చే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. విశాఖ అభివృద్ధిపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారని అవంతి శ్రీనివాస్ తెలిపారు.