శ్రీవారిసేవలో హైకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2020-03-04T07:42:09+05:30 IST
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్లో..
![శ్రీవారిసేవలో హైకోర్టు న్యాయమూర్తి](https://media.andhrajyothy.com/appimg/galleries/20200304013234/03042020021155n72.jpg)
తిరుమల, మార్చి 3: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్లో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. జస్టిస్ రమే్షకు ఆలయంలోని రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలుకగా, ఆలయ అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.