గోపాలమిత్రలకు వేతనం బకాయిలు!

ABN , First Publish Date - 2020-02-24T09:21:34+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్థక శాఖలో 2800 మంది గోపాలమిత్రలకు ఏడాది కాలంగా వేతనాలు అందడం లేదు. దీంతో ఆర్థిక సమస్యలతో సమతమతమవుతున్నట్లు పలువురు గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం

గోపాలమిత్రలకు వేతనం బకాయిలు!

అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పశుసంవర్థక శాఖలో 2800 మంది గోపాలమిత్రలకు ఏడాది కాలంగా వేతనాలు అందడం లేదు. దీంతో ఆర్థిక సమస్యలతో సమతమతమవుతున్నట్లు పలువురు గోపాలమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరి గౌరవ వేతనాలను ఆర్ధిక శాఖ ఇటీవల విడుదల చేసినట్లు అధికారులు చెప్తున్నా, ఖాతాల్లో జమ కాలేదని సమాచారం.

Updated Date - 2020-02-24T09:21:34+05:30 IST