రేపు జర్నలిస్టులకు ఉచిత కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-04-28T12:44:20+05:30 IST

రేపు జర్నలిస్టులకు ఉచిత కరోనా పరీక్షలు

రేపు జర్నలిస్టులకు ఉచిత కరోనా పరీక్షలు

విజయవాడ: జర్నలిస్టులకు ఉచితంగా కరోనా స్ర్కీనింగ్‌ టెస్టులు నిర్వహిస్తున్నట్టు ఏపీయూడబ్ల్యూజే  విజయవాడ అర్బన్‌శాఖ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటలో తెలిపారు. మెడికల్‌ అసోసియేషన్‌ విజయవాడ శాఖ సహకారంతో గవర్నర్‌పేటలోని ఐఎంఏ హాల్‌లో మంగళవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వివరించారు. 

Updated Date - 2020-04-28T12:44:20+05:30 IST