‘అటవీ’ మార్కుల జాబితాలు సిద్ధం
ABN , First Publish Date - 2020-07-15T09:22:23+05:30 IST
‘ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్’ అభ్యర్థుల మార్కుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు సాధించిన మార్కుల ...
![‘అటవీ’ మార్కుల జాబితాలు సిద్ధం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
‘ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్’ అభ్యర్థుల మార్కుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 450 మార్కులకు పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఏపీపీఎస్సీ మంగళవారం ప్రకటించింది.