శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
ABN , First Publish Date - 2020-08-16T14:57:20+05:30 IST
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.
![శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 869.90 అడుగులుంది. పూర్తిస్థాయి నీటినిల్వ 215.807 టీఎంసీలుండగా.. ప్రస్తుతం 141.3285 టీఎంసీలుంది. ఇన్ ఫ్లో 1,22,057 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 43.048 క్యూసెక్కులుంది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.