-
-
Home » Andhra Pradesh » Farmer protest at chittor collectorate
-
రైతు సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ వద్ద నిరసన
ABN , First Publish Date - 2020-06-22T20:01:24+05:30 IST
చిత్తూరు: రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం నాయకుడు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు.

చిత్తూరు: రైతుల సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం నాయకుడు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. కలెక్టరేట్ వద్ద వరి ధాన్యాన్ని కింద పోసి రోడ్డుపై బైఠాయించి రైతు సంఘం నాయకుడు వెంకటాచలం నాయుడు నిరసన తెలిపారు. జిల్లా అధికారులు ఏ గ్రేడ్ వరి ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, సాధారణ రకం వరిధాన్యాన్నీ కొనుగోలు చేయడకుండా కేంద్రాలను ఎలా మూసివేస్తారని ప్రశ్నించారు. చిత్తూరు పాల డైరీని సహకార చక్కెర కర్మాగారాలను తెరిపిస్తామన్న జగన్మోహన్ రెడ్డి.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని వెంకటాచలం నాయుడు పేర్కొన్నారు.