అక్కాచెల్లెళ్ల మధ్య ఘర్షణ...చెల్లి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-04-26T16:26:34+05:30 IST

అక్కాచెల్లెళ్ల మధ్య ఘర్షణ...చెల్లి ఆత్మహత్యాయత్నం

అక్కాచెల్లెళ్ల మధ్య ఘర్షణ...చెల్లి ఆత్మహత్యాయత్నం

కాకినాడ: ఇంటి స్థలం కోసం చెలరేగిన ఘర్షణ ఒకరి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రేచర్లపేటలో ఇంటి స్థలం కోసం ఇద్దరు అక్కచెల్లెల్లు ఘర్షణకు దిగారు. చివరకు ఆ గొడవ పోలీస్‌స్టేషన్‌కు చేరింది.  కాగా ఇంటి స్థలం ఇప్పించాలంటూ టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట చెల్లెలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఇరువురి సమస్యను చక్కదిద్దేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. 

Updated Date - 2020-04-26T16:26:34+05:30 IST