శ్రీవారిసేవలో జస్టిస్‌ దుర్గాప్రసాదరావు

ABN , First Publish Date - 2020-10-13T08:24:31+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ..

శ్రీవారిసేవలో  జస్టిస్‌ దుర్గాప్రసాదరావు

తిరుమల, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆదివారం తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న ఆయన సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో మరోసారి ఆలయంలోకి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు.   

Updated Date - 2020-10-13T08:24:31+05:30 IST