సమస్యలు పరిష్కరిస్తేనే పంపిణీ: రేషన్‌ డీలర్ల సమాఖ్య

ABN , First Publish Date - 2020-04-25T09:48:48+05:30 IST

సమస్యలు పరిష్కరిస్తేనే పంపిణీ: రేషన్‌ డీలర్ల సమాఖ్య

సమస్యలు పరిష్కరిస్తేనే పంపిణీ: రేషన్‌ డీలర్ల సమాఖ్య

అమరావతి, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను ఈ నెలాఖరులోపు పరిష్కరించకపోతే మే నెలలో రెండో విడత పంపిణీని బహిష్కరిస్తామని రేషన్‌ డీలర్ల సంక్షేమ సమాఖ్య తెలిపింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ నెలలో చేపట్టిన రెండు విడతల రేషన్‌ పంపిణీకి సంబంధించిన కమీషన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు లీలామాధవరావు డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-04-25T09:48:48+05:30 IST