టీడీపీ నేతల ఆస్తుల కూల్చివేతలే ప్రభుత్వ పెద్దల లక్ష్యం: దేవినేని
ABN , First Publish Date - 2020-10-04T23:41:21+05:30 IST
వైసీపీ ప్రభుత్వ పెద్దలు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు.. జీవీఎంసీని ప్రయోగిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఆస్తుల కూల్చివేతలే
అమరావతి: వైసీపీ ప్రభుత్వ పెద్దలు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు.. జీవీఎంసీని ప్రయోగిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఆస్తుల కూల్చివేతలే ప్రభుత్వ పెద్దల లక్ష్యమని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను ప్రశ్నిస్తున్న వారిపై.. ఆస్తులపై దాడులకు ఏం సమాధానం చెబుతారని దేవినేని ఉమ ప్రశ్నించారు.