కేంద్రం మౌన ప్రేక్షకురాలిగా ఉండరాదు: డి.రాజా

ABN , First Publish Date - 2020-07-05T09:11:17+05:30 IST

అమరావతి రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితిని కేంద్రం తొలగించాలి. మౌన ప్రేక్షకురాలిగా ఉండడం సరికాదని జేఏసీ వర్చ్యువల్

కేంద్రం మౌన ప్రేక్షకురాలిగా ఉండరాదు: డి.రాజా

అమరావతి రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితిని కేంద్రం తొలగించాలి. మౌన ప్రేక్షకురాలిగా ఉండడం సరికాదని జేఏసీ వర్చ్యువల్‌ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. జగన్‌ అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ప్రజల ఆందోళనను అర్ధం చేసుకోవాలి.

Updated Date - 2020-07-05T09:11:17+05:30 IST