కేంద్రం మౌన ప్రేక్షకురాలిగా ఉండరాదు: డి.రాజా
ABN , First Publish Date - 2020-07-05T09:11:17+05:30 IST
అమరావతి రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితిని కేంద్రం తొలగించాలి. మౌన ప్రేక్షకురాలిగా ఉండడం సరికాదని జేఏసీ వర్చ్యువల్
![కేంద్రం మౌన ప్రేక్షకురాలిగా ఉండరాదు: డి.రాజా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
అమరావతి రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితిని కేంద్రం తొలగించాలి. మౌన ప్రేక్షకురాలిగా ఉండడం సరికాదని జేఏసీ వర్చ్యువల్ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. జగన్ అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలి. ప్రజల ఆందోళనను అర్ధం చేసుకోవాలి.