గుంటూరు మార్కెట్ సెంటర్‌లో సీపీఐ నేతల నిరసన ప్రదర్శన

ABN , First Publish Date - 2020-05-17T15:52:26+05:30 IST

నగరంలోని సీపీఐ ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. పివికే నాయుడు కూరగాయలు మార్కెట్ అమ్మకం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు మార్కెట్ సెంటర్‌లో సీపీఐ నేతల నిరసన ప్రదర్శన

గుంటూరు: నగరంలోని సీపీఐ ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్నారు. పివికే నాయుడు కూరగాయలు మార్కెట్ అమ్మకం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు అమ్మకాలు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ  నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీపీఐ నేతలు ముప్పాళ్ళ, జంగాలను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 

 

Updated Date - 2020-05-17T15:52:26+05:30 IST