భార్యకు కరోనా పాజిటివ్.. గుండెపోటుతో మరణించిన భర్త
ABN , First Publish Date - 2020-06-11T15:21:19+05:30 IST
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విషాదం నెలకొంది. మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విషాదం నెలకొంది. మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. బాధితురాలిని ఏలూరు కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్కు తరలిస్తుండగా భర్తకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి పరీక్షలు చేయగా, ఫలితం నెగిటివ్ వచ్చింది.