అహోబిలం ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-06-22T15:46:18+05:30 IST
కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇటీవల ఇచ్చిన సడలింపుల్లో భాగంగా అన్ని దేవాలయాలనూ తెరిచిన విషయం తెలిసిందే.
![అహోబిలం ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇటీవల ఇచ్చిన సడలింపుల్లో భాగంగా అన్ని దేవాలయాలనూ తెరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా ఆలయాల్లోనూ కల్లోలం రేపుతోంది. తాజాగా అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అర్చకుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆలయ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు.