హత్య కేసులో నిందితుడికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-06-06T15:50:30+05:30 IST
కర్నూలు: హత్య కేసులో నిందితుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
కర్నూలు: హత్య కేసులో నిందితుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కుంకనూరులో జరిగిన హత్య కేసులో నిందితుడికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇద్దరు పోలీసులను అధికారులు హోమ్ క్వారంటైన్కు పంపారు.