కడప జిల్లాలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా
ABN , First Publish Date - 2020-08-14T14:55:23+05:30 IST
కడప జిల్లాలో కరోనా కేసులు శరవేగంగా విస్తరిస్తున్నాయి.
కడప: జిల్లాలో కరోనా కేసులు శరవేగంగా విస్తరిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 7 గురు మృతి చెందారు. కడప జిల్లాలో గత 24 గంటల్లో 784 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు అధికారికంగా 168 మంది మృతి చెందగా, కరోనా కేసులు 16 వేలకు చేరువలో ఉన్నాయి.