విశాఖలో కరోనా క్లినికల్ ట్రయల్స్‌కు గ్రీన్‌సిగ్నల్

ABN , First Publish Date - 2020-08-21T03:58:59+05:30 IST

కరోనా క్లినికల్ ట్రయల్స్‌కు ఏఎంసీ, కేజీహెచ్‌లకు అనుమతి వచ్చింది. ఒకేసారి రెండు క్లినికల్ ట్రయల్స్‌కు..

విశాఖలో కరోనా క్లినికల్ ట్రయల్స్‌కు గ్రీన్‌సిగ్నల్

విశాఖ: కరోనా క్లినికల్ ట్రయల్స్‌కు ఏఎంసీ, కేజీహెచ్‌లకు అనుమతి వచ్చింది. ఒకేసారి రెండు క్లినికల్ ట్రయల్స్‌కు ప్రభుత్వం  అనుమతిచ్చింది. ట్రయల్స్ నిర్వహించేందుకు డీఎంఈ నుంచి కూడా అనుమతి లభించింది. డీఆర్డీవో పర్యవేక్షణలో నివాస్ లైఫ్ సైన్సెస్, ఐసీఎంఆర్ పర్యవేక్షణలో సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ట్రయల్స్, ఆంధ్ర మెడికల్ కాలేజీ పర్యవేక్షణలో కేజీహెచ్‌లో క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించనున్నారు. 


Updated Date - 2020-08-21T03:58:59+05:30 IST