కోవిడ్ టెస్టులు ఉచితంగా చేయాలి: శైలజానాథ్

ABN , First Publish Date - 2020-06-18T19:34:12+05:30 IST

కోవిడ్ టెస్టులు ఉచితంగా చేయాలి: శైలజానాథ్

కోవిడ్ టెస్టులు ఉచితంగా చేయాలి: శైలజానాథ్

కర్నూలు: కోవిడ్ టెస్టులు ప్రభుత్వం ఉచితంగా చేయాలని ఏపీపీసీసీ చీఫ్ శైలజానాథ్ డిమాండ్ చేశారు. అలాగా కోవిడ్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. మండలిలో కొట్టుకోవడం, తన్నుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పాలన చేస్తున్నారో...ప్రతీకారం తీర్చుకుంటున్నారో ఆలోచించాలన్నారు. ఆర్థిక మంత్రి కొటేషన్లు డబ్బులు తెచ్చిపెట్టవని...రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి కూర్చడం, ఆస్తులు అమ్మడమే పాలనా...? అని ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షలు ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించారు. పిల్లలకు కరోనా వస్తే ఆ శోకాన్ని సీఎం భరిస్తారా?...విద్యమంత్రి భరిస్తారా? అని శైలజానాథ్ నిలదీశారు. 

Updated Date - 2020-06-18T19:34:12+05:30 IST