మద్దతు ధరకే ఉల్లి సేకరణ

ABN , First Publish Date - 2020-05-19T09:13:07+05:30 IST

రాష్ట్రంలో పండిన ఉల్లిపాయలను క్వింటా రూ.770 చొప్పున మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి నేరుగా కొనుగోలు ..

మద్దతు ధరకే ఉల్లి సేకరణ

అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పండిన ఉల్లిపాయలను క్వింటా రూ.770 చొప్పున మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగాను ధరల స్థిరీకరణ నిధి నుంచి మార్కెఫెడ్‌కు రూ.5 కోట్లు అడ్వాన్స్‌గా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated Date - 2020-05-19T09:13:07+05:30 IST