కాసేపట్లో ఉభయగోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
ABN , First Publish Date - 2020-08-18T18:16:49+05:30 IST
కాసేపట్లో ఉభయగోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
![కాసేపట్లో ఉభయగోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే](https://media.andhrajyothy.com/appimg/galleries/2020081812450557/08182020124612n17.gif)
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. మరికాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం జగన్ ప్రత్యేక హెలికాఫ్టర్లో ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ముంపు గ్రామాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.