కాసేపట్లో ఉభయగోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

ABN , First Publish Date - 2020-08-18T18:16:49+05:30 IST

కాసేపట్లో ఉభయగోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

కాసేపట్లో ఉభయగోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి ఈరోజు ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. మరికాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్న సీఎం జగన్ ప్రత్యేక హెలికాఫ్టర్లో ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ముంపు గ్రామాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2020-08-18T18:16:49+05:30 IST