భూముల రీసర్వే కోసం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ABN , First Publish Date - 2020-12-01T23:56:26+05:30 IST

భూముల రీసర్వే కోసం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

భూముల రీసర్వే కోసం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి: ఏపీ వ్యాప్తంగా భూముల రీసర్వే కోసం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబరు 21న వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ వెల్లడించింది. భూముల రీసర్వే పథకాన్ని డిసెంబరు 21న  సీఎం జగన్  ప్రారంభించనున్నారు. 

Updated Date - 2020-12-01T23:56:26+05:30 IST