సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడకు పిలుపు
ABN , First Publish Date - 2020-12-15T15:47:54+05:30 IST
నెల్లూరు: భవన నిర్మాణ కార్మికుల సమస్యల కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.
నెల్లూరు: భవన నిర్మాణ కార్మికుల సమస్యల కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతులు లేవని సీపీఎం సీఐటీయూ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. నెల్లూరు నగరంలో పోలీసులు నోటీసు జారీ చేశారు.