ఉద్యమంలో 92మంది అమరులు అయ్యారు: చంద్రబాబు
ABN , First Publish Date - 2020-10-12T15:12:26+05:30 IST
అమరావతి: అమరావతి రాజధానిగా ఉండాలంటూ ప్రజలు చేస్తున్న ఉద్యమానికి 300 రోజులని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
![ఉద్యమంలో 92మంది అమరులు అయ్యారు: చంద్రబాబు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020101209400087/10122020094152n83.jpg)
అమరావతి: అమరావతి రాజధానిగా ఉండాలంటూ ప్రజలు చేస్తున్న ఉద్యమానికి 300 రోజులని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యమంలో 92 మంది అమరులయ్యారన్నారు. ‘‘రాజధాని కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమానికి 300 రోజులు అని పేర్కొన్నారు. ఉద్యమంలో 92మంది అమరులు అయ్యారు. భూములిచ్చిన రైతులకు ఊరట కలిగించేలా... ప్రభుత్వం నుంచి ఒక్క మాట రాకపోవడం అహంకారపూరితం. అమరావతి రైతులకు టీడీపీ అండగా ఉంటుంది’’ అని చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు.