‘కరోనా’ వివక్ష... పదిమందిపై కేసు

ABN , First Publish Date - 2020-07-08T08:34:04+05:30 IST

‘కరోనా’ వివక్ష... పదిమందిపై కేసు

‘కరోనా’ వివక్ష... పదిమందిపై కేసు

టెక్కలి, జూలై 7: కరోనా మృతుడి అంత్యక్రియల్లో పాల్గొన్న వారిపట్ల వివక్ష చూపిన వ్యక్తులపై శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో కేసు నమోదైంది. మెళియాపుట్టిలో ఓ వ్యక్తి ఇటీవల వైరస్‌ లక్షణాలతో మృతిచెందాడు. దీంతో పారిశుధ్య కార్మికులకు అక్కడి అధికారులు పూర్తి రక్షణ కల్పించి వారితో అంత్యక్రియలు పూర్తి చేశారు. తర్వాత ఇంటికి చేరుకున్న కార్మికులను స్థానికులు అడ్డుకున్నారు.

Updated Date - 2020-07-08T08:34:04+05:30 IST